భారత్ ప్రపంచ కప్ గెలిస్తే స్టేడియంలో తన బట్టలు విప్పుతానని ప్రకటించిన ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మరోసారి హాట్ హాట్ న్యూస్తో వార్తల్లోకెక్కింది. చేతిలో సినిమాలు, రియాల్టీ షోలు లేక పోవడంతోతన అభిమానులను ఉర్రూతలూగించడానికి కొత్త పంథా ఎంచుకుంది. ఏకంగా తాను స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకునే దగ్గరి నుండి మేకప్ వేసుకునే వరకు అన్ని దృశ్యాలను తనకు తానే చిత్రీకరించుకొని ఓ వెబ్ సైట్లో పెట్టింది. ఈ చిత్రం నిడివి మూడున్నర నిమిషాలకు పైగా ఉంది. మిర్రర్ యాక్ట్ షో పేరుతో దానిని వెబ్ సైట్లో పెట్టింది.
No comments:
Post a Comment